Madhya Pradesh: మధ్యప్రదేశ్ భోపాల్‌ కమలానెహ్రూ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

* చిన్నపిల్లల వార్డులో చెలరేగిన మంటలు * ముగ్గురు చిన్నారులు మృతి * మంటల్లో చిక్కుకున్న పలువురు చిన్నారులు

Update: 2021-11-09 01:31 GMT

 మధ్యప్రదేశ్ భోపాల్‌ కమలానెహ్రూ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం(ఫైల్ ఫోటో) 

Madhya Pradesh: మధ్యప్రదేశ్ భోపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. కమలానెహ్రూ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మంటల్లో పలువురు చిన్నారులు చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Tags:    

Similar News