హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. లోయలోపడ్డ బస్సు

Himachal Pradesh: 16 మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూటీమ్

Update: 2022-07-04 05:58 GMT

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. లోయలోపడ్డ బస్సు

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. రెస్క్యూటీమ్ 16 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.

Tags:    

Similar News