Omicron Cases in India: భారత్‌లో 143కు పెరిగిన ఒమిక్రాన్‌ కేసులు..

Omicron Cases in India: ఢిల్లీ-22, తెలంగాణ-20, రాజస్థాన్‌-17 కర్ణాటక-14, కేరళ-11, గుజరాత్‌లో 7 కేసులు

Update: 2021-12-19 03:42 GMT

Omicron Cases in India: భారత్‌లో 143కు పెరిగిన ఒమిక్రాన్‌ కేసులు..

Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 143కు పెరిగింది. నిన్న తెలంగాణలో 12, మహారాష్ట్రలో 8, కర్ణాటకలో 6, కేరళలో 4 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా మహారాష్ట్రలో 48 ఒమిక్రాన్‌ కేసులు రికార్డు కాగా.. ఢిల్లీలో 22, తెలంగాణలో 20, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, కేరళలో 11, గుజరాత్‌లో 7 కేసులు నమోదయ్యాయి. ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, చండీగఢ్‌లలో ఒక్కో కేసు రికార్డయ్యాయి.

Tags:    

Similar News