ట్రీట్కు సిద్ధం కండి... అనిల్ రావిపూడి ట్వీట్
టాలీవుడ్ అగ్రకథనాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు" తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ అగ్రకథనాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు" తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ట్వీట్ చేశాడు. ఈ సినిమా షెడ్యూల్ తుది దశకు చేరుకుందని తెలిపారు. విలన్ ఇంటి దగ్గర జరిగే సన్నివేశాలు చిత్రికరిస్తున్నామని తెలిపారు. 2020 సంక్రాంతికి రాబోతున్న ఈ చిత్రం అందరిని నవ్విస్తుందన్నారు. అలాగే దివాళి ట్రీట్ కు సిద్ధం కండి అంటూ అభిమానులను ఉద్ధేశించి అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కొత్త పోస్టర్ ను కూడా ట్వీట్ చేశారు.
Villain House Schedule Wrapped Up!!
— Anil Ravipudi (@AnilRavipudi) October 21, 2019
Sankranthi 2020 Going to be SUPER FUNN 😄😉.. Charged Up for Final Schedule!!
Get Ready for #SarileruNeekevvaru Diwali Treat 😎@urstrulyMahesh @vijayashanthi_m@iamRashmika @AnilSunkara1 @ThisIsDSP @RathnaveluDop @prakashraaj pic.twitter.com/yHElSnpT4x