వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మరికొద్దిసేపట్లో రాజన్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ కానున్నారు. వైసీపీ ఎల్వీ సమావేశ తీర్మానాన్ని గవర్నర్కు అందించనున్నారు జగన్.