ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి: పిడమర్తి రవి

కొందరు ద్రోహుల వల్లే ఎన్నికల్లో ఓటమి పాలయ్యానన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి.

Update: 2019-01-03 05:25 GMT
Pidamarthi Ravi

కొందరు ద్రోహుల వల్లే ఎన్నికల్లో ఓటమి పాలయ్యానన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి. టీడీపీకి అనుకూలంగా పని చేసిన వారు నామినేటెడ్ పదవి కోసం కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. తనను ఓడించిన వ్యక్తులు ఫోటోలకు ఫోజులిస్తుంటే బాధేస్తుందన్నారు. పార్టీకి ద్రోహం చేసిన దయానంద్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు పిడమర్తి రవి.  

Similar News