చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరులో ఆర్టీసీ బస్సు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తురు నుండి కుప్పం వస్తుండగా మల్లానూరు చెరువు కట్ట వద్ద మలుపులో బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఇంటిని ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు.