ఆరేళ్ళ బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అత్యాచారయత్నం

Update: 2019-06-22 12:55 GMT

మహిళలపైనే కాదు చిన్నపిల్లల పైన కూడా రోజు రోజుకు అత్యాచారాలు ఎక్కువైపోతున్నయి .. మొన్న వరంగల్ సంఘటన మర్చిపోకముందే నిన్న హైదరబాద్ లో మరో బాలిక పైన అత్యాచారం జరిగింది .. ఈ రోజు మొరో సంఘటన వెలుగులోకి వచ్చింది .. ఆరేళ్ళ బాలిక పైన స్థానికంగా అక్కడ ఉండే 55 ఏళ్ల వృద్దుడు అత్యాచార ప్రయత్నం చేయబోయాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్టలో జరిగింది .. ఇక వివరాల్లోకి వెళ్తే ఓ బస్తీలో పేద దంపతులకు ఆరేళ్ళ కూతురు ఉంది .. వారు పనికి వెళ్తూ అ బాలికను ఇంటి దగ్గరే ఉంచి వెళ్తున్నారు .. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో అ బాలిక పైన కన్నేసాడు అదే బస్తీకి చెందినా ఎల్లయ్య .. బాలికకు చాక్లెట్స్ ఇస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచారం చేయబోయాడు .. దీనితో బాలిక గట్టిగ అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు . అయితే అప్పటికే అ కామాంధుడు అక్కడి నుండి పారిపోయాడు .. విషయం తెలుసుకున్నా తల్లితండ్రులు పోలీసులకు కంప్లేంట్ చేసారు .. 

Tags:    

Similar News