వెలవెలబోతున్న జనసేన కార్యాలయం

Update: 2019-05-20 09:42 GMT

ఎన్నికల ఫలితాలు సమీపిస్తున్న వేళ ఎగ్జిట్ పోల్స్ అన్ని పార్టీల్లో గుబులు రేపుతోంది. టీడీపీ-వైసీపీ మధ్య హోరా హోరీ తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెబుతుంటడంతో పార్టీల కార్యకర్తలు, నాయకులు తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు సింగిల్ డిజిట్ కే జనసేన పరిమితం అంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం అలుముకుంది. కిటికిటలాడే జనసేన కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు, నేతలు లేక వెలవెలబోయింది. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయం కార్యకర్తలు, నేతలు లేక వెలవెలబోయింది.

Full View 

Similar News