వారణాసి నుండి మోడీ గెలుపు

Update: 2019-05-23 09:26 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటినా బీజేపి సంబరాల్లో మునిగి తెలుతుంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ మరోసారి ప్రధాని పీఠం అధిష్టించడం ఖరారు అవుతుండగా వారణాసి నుండి ఆయన 3.6 లక్షల మెజార్టీతో భారీ విజయం సాధించారు. దీనితో బీజీపీ శ్రేణుల్లో ఆనందం రెట్టింపు అయింది .. 

Similar News