చిన్నారుల సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫొటో

Update: 2019-02-04 09:52 GMT

చెప్పును సెల్ ఫోన్‌గా ఫీల్ అవుతూ ఓ ఐదుగురు చిన్నారులు ఫోటోకు స్టిల్ ఇచ్చారు. నిజంగా తమను ఫోటో తీస్తున్నాడన్న భావనతో ఆ చిన్నారులంతా చెప్పు వైపు చూస్తు చిరునవ్వులు నవ్వారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఎవరో తమ కెమేరాలో బంధించి .. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిక్‌ను ఐపీఎస్ స్వాతి లక్రా తదితరులు షేర్ చేసుకున్నారు. నెటిజన్ల నుంచి కూడ మంచి స్పందన వస్తోంది.



Similar News