బడ్జెట్ ఎఫెక్ట్ .. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ ..

Update: 2019-07-05 16:23 GMT

కేంద్రం ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే .. ..పెట్రోల్ మరియు డీజల్ పై రూపాయి సెస్ విధిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మల సీతరామన్ స్పష్టంగా వివరించారు .. దీనికి సుకం కూడా తోడూ అవ్వడంతో పెట్రోల్ ధర 2.50 రూపాయలు .. డిజిల్ 2.30 రూపాయల ధర పెరిగింది . దీనితో అప్రమత్తం అయిన వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్ కట్టేసారు ... దీనితో బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు ప్రత్యేక్షం అవుతున్నాయి .. 

Tags:    

Similar News