టాస్ ఒడి బాటింగ్ దిగిన టీం ఇండియా చితకోట్టింది .. భారత బాట్స్ మెన్స్ అయిన కే.ఎల్ రాహుల్ మరియు ధోని సెంచరీలతో వావ్ అనిపించారు .. కేఎల్ రాహుల్ 99 బంతుల్లో 108(12 ఫోర్లు, 4 సిక్సులు), మహేంద్ర సింగ్ ధోని 78 బంతుల్లో 113(8 ఫోర్లు, 7 సిక్సులు) చేసారు .. దీనితో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 359 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్కు 360 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఓపెనర్స్ అయిన రోహిత్ శర్మ మరియు శిఖర్ ధావన్ ఫెయిల్ అయ్యారు .. కోహ్లి కూడా తొందరగానే వేనుదీరిగాడు .. నాలుగో స్థానం కోసం ఎంపిక చేసిన విజయ్ శంకర్(2), దినేశ్ కార్తీక్ (7) నిరాశపరిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ ఉల్ హాసన్, రూబెల్ హాసన్ చెరో రెండు వికెట్లు తీయగా... షబ్బీర్ రెహ్మాన్, సైఫుద్దీన్, ముస్తాఫిర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు.
Innings Break!
— BCCI (@BCCI) May 28, 2019
Centuries from @klrahul11 & @msdhoni guide #TeamIndia to a stupendous total of 359/7 after 50 overs in the warm-up game against Bangladesh.
Over to the bowling unit https://t.co/NBwUD3K9Yd #CWC19 pic.twitter.com/ZfKhuUT2JX