మేడ్చల్‌లో విజిలెన్స్ అధికారుల దాడులు ..4కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

Update: 2019-06-15 12:17 GMT

మేడ్చల్ పారిశ్రామిక వాడలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీ తిరుమల తిరుపతి కోల్ట్ స్టోరేజీలో నిల్వ ఉంచిన సుమారు 4 కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎం.ఎస్. భారతి అగ్రి బయోటెక్, ఎం.ఎస్. అటర్ణ బయో సైన్సెస్ కు సంబంధించిన నకిలీ విత్తనాలు సీజ్ చేసి ఈ రెండు సీడ్స్‌పై కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ ముత్యంరెడ్డి వెల్లడించారు. రైతులు నకిలీ విత్తనాల మాయలో పడి నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Full View

Tags:    

Similar News