టీడీపీకి షాక్ ఇచ్చిన అమలాపురం ఎంపీ

Update: 2019-02-18 07:34 GMT

అమలాపురం ఎంపీ రవీంద్రబాబు టీడీపీకీ షాక్ ఇచ్చారు. లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో రవీంద్రబాబు వైసీపీలో చేరారు. రవీంద్రబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. మరోసారి ఎంపీగా పోటీపై టీడీపీ రవీంద్రబాబుకు క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదా రాలేదన్నారు రవీంద్ర బాబు . 

Similar News