Konaseema: కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Konaseema: ఘటనా స్థలంలో నలుగురు ప్రయాణికులు మృతి

Update: 2024-04-29 12:30 GMT

Konaseema: కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Konaseema: కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఆటో ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. యానాంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకొని పాశర్లపూడికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురిని కోనసీమ జిల్లా నగరం గ్రామ వాసులు, ఒకరిని పి.గన్నవరం మండలం మానేపల్లి వాసిగా గుర్తించారు.

Tags:    

Similar News