పదాతి దళానికి సారధ్యం వహించిన మహిళా!

Update: 2018-11-16 11:30 GMT

ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో అభివ్రుది చెందుతున్నారు... అయితే.. మీకు 2015 భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పదాతి దళానికి సారధ్యం వహించిన మహిళా సైనికాధికారి ఎవరు? పదాతి దళానికి సారధ్యం వహించిన మహిళా పూజా ఠాకూర్. రాష్ట్రపతి భవన్‌లో ఓ దేశాధినేతకు గౌరవ వందనం సమర్పించిన తొలి మహిళా అధికారి పూజాఠాకూర్. శ్రీ.కో.

Similar News