వైకుంటపాళీని కనిపెట్టిన దేశం

Update: 2018-10-04 08:16 GMT

"పాములు మరియు నిచ్చెనలు" లేదా వైకుంటపాళీ అనే ఆట భారత దేశంలోనే కనిపెట్టబడిందని మీకు తెలుసా... ఈ ఆట యొక్క అసలు పేరు ముందుగా పరమపదం అని లేదా.. మోక్షపత్ అని కూడా పిలిచేవరట. 13 వ శతాబ్దపు కవి-రుషి అయిన గడదేవ్ చేత ఈ  సృష్టించబడ్డాయి. ఇప్పుడు ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. శ్రీ.కో.

Similar News