శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత...టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్‌ఎస్ కార్పొరేటర్

Update: 2018-11-28 05:47 GMT

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్‌ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్‌ప్రసాద్ తరఫున జరుగుతున్న ప్రచారాన్ని టీఆర్‌ఎస్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్, ఆయన తనయుడు రామకృష్ణ గౌడ్ తమ అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. టీడీపీ అభ్యర్థులపై దాడికి దిగడంతో టీడీపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Similar News