తిరుపతిలో హిజ్రాలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. నీలం రంగు దుస్తులు ధరించి బిక్షాటన చేశారు. ట్రాన్స్ జెండర్స్ బిక్షాటనను నిషేధిస్తూ పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే మోడీ ప్రభుత్వానికి తమ శాపనార్థాలు తగిలి కూలిపోతుందని హిజ్రాలు హెచ్చరించారు.