హైదరాబాద్ లో బయటపడిన మరో ఖాకీ నిర్వాకం

Update: 2018-01-31 05:30 GMT

హైదరాబాద్‌లో మరో ఖాకీ నిర్వాకం బయటపడింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తన భార్యను ఎస్ఐ నర్సింహులు ట్రాప్ చేశాడని.. మల్కాజిగిరి డీసీపీ కి సతీష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను విడాకులు ఇవ్వమని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఎస్ఐ నరసింహ బారి నుంచి తనను రక్షించాలని మల్కాజిగిరి డీసీపీని ఆశ్రయించిన బాధితుడు.. ఎస్ఐ క్రెడిట్ కార్డుతో తన భార్య షాపింగ్ కూడా చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

Similar News