ఈ నగరం "గులాబీ నగరం"!

Update: 2018-11-23 10:09 GMT

పింక్ సిటీ అని పిలవబడే నగరం మన బారతదేశంలో ఏదో మీకు తెలుసా? పింక్ సిటీ అని పిలవబడే నగరం జైపూర్. ఈ నగరం "గులాబీ నగరం"గా కూడా ప్రసిద్ధి. ఇది రాజస్థాన్ రాజధాని. 1727లో మహారాజా సవాయి జైసింగ్ నిర్మించాడు. ఈ నగర జనాభా దాదాపు 30 లక్షల వరకు ఉంటుందట. ప్రస్తుత జైపూరు నగరం మహానగరానికి ఉన్న సకల వసతులను కలిగి వాణిజ్యానికి అనుకూలంగా ఉండి ప్రఖ్యాత వ్యాపార కూడలిగా ఉంది. శ్రీ.కో.
 

Similar News