ఆంధ్రా షేక్స్‌పీయర్, ఆంధ్రా ఎడిసన్, కవిశేఖర!

Update: 2018-11-12 09:09 GMT

బిరుదులు పొందటం... ఒక గొప్ప గుర్తింపు.. అలా తెలుగు కవులు, రచయితలు తమ రచనల ద్వారా వివిధ బిరుదులను పొందారు. రచనలు చేసిన విధానం ద్వారా, ఇతరులను అనుసరించిన విధానం ద్వారా, రచనలోని గొప్పదనం ద్వారా పలువురు పలురకాల బిరుదులను పొందారు. వీటిలో కొన్ని రాజులు, సాహితీ పోషకులు, సాహిత్య సంస్థలు ఇచ్చినవి కొన్ని. కొందరు కవులు, రచయితలు తమ సొంత పేర్లకన్న బిరుదులతోనే విశేష ప్రాచుర్యం పొందినవారూ ఉన్నారు. ఆంధ్రా షేక్స్‌పీయర్, ఆంధ్రా ఎడిసన్, కవిశేఖర అనే బిరుదులు పొందిన వ్యక్తి పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు అని మీకు తెలుసా! శ్రీ.కో.

Similar News