పాకిస్థాన్ రూపాయి ఇండియాలో!

Update: 2018-09-07 08:51 GMT

మీకు తెలుసా! పాకిస్థాన్ దేశంగా ఏర్పడ్డ తరవాత కుడా రూపాయల ముద్రణకి  సౌకర్యాలు లేక, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియానే, పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క ముద్రతో వారి రూపాయలను తాత్కాలికంగా జారీ చేసింది. ఆ తరువాత వారు 1948 లో ముద్రించారట. శ్రీ.కో.

Similar News