’ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన’!

Update: 2018-11-20 10:20 GMT

ఒక వయస్సు వచ్చిన తర్వాత చాలామంది తీర్థ యాత్రా స్థలాలను సందర్శించాలని కోరుకుంటారు.. వారి కోసం ఏ రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రభుత్వం, భారత రైల్వేతో కలిసి వృద్ధుల కోసం 5 తీర్థ యాత్రా స్థలాలను పర్యటించేందుకు ఉచిత పర్యాటక ప్యాకేజి...’ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన’ అనే పథకాన్ని ప్రారంభించిందో మీకు తెలుసా? భారత రైల్వేతో కలిసి వృద్ధుల కోసం 5 తీర్థ యాత్రా స్థలాలను పర్యటించేందుకు ఉచిత పర్యాటక ప్యాకేజి...ఢిల్లీ ప్రారంభంచింది. శ్రీ.కో.
 

Similar News