గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఇన్ఫోసిస్!

Update: 2018-11-17 11:37 GMT

ఏ దేశంలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఇన్ఫోసిస్ సహ యజమాని నారాయణమూర్తి భారీ విరాళం ఇచ్చారో మీకు తెలుసా!  గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఇన్ఫోసిస్ సహ యజమాని నారాయణమూర్తి భారీ విరాళం ఇచ్చిన దేశం....ఇంగ్లాండ్‌ . ఇంగ్లాండ్‌లోని పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఇన్ఫోసిస్ సహ యజమాని నారాయణమూర్తి రెండు లక్షల పౌండ్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. శ్రీ.కో.
 

Similar News