ఇంగ్లాండ్ మరియు భారతదేశం రెండింటికీ ఆడిన ఏకైక క్రికెటర్

Update: 2018-10-15 09:17 GMT

ఇంగ్లాండ్ మరియు భారతదేశం రెండింటికీ ఆడిన ఏకైక క్రికెటర్ ది నవాబ్ ఆఫ్ పటౌడీ (సీనియర్), ఎఫ్కిచార్ అలీఖాన్ పటౌడీ, ఇతనికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది.. ఇతను భారత హింది నటుడు అయిన సైఫ్ అలీ ఖాన్ యొక్క తాత. అలాగే సైఫ్ అలీ ఖాన్ తండ్రి కూడా ఒక మంచి క్రికెటర్ అని మీకు తెలుసా!.శ్రీ.కో.

Similar News