కాంగ్రెస్‌ ఆంధ్రుల గొంతు కోసింది..

Update: 2018-02-10 08:30 GMT

ఆంధ్ర ప్రజల గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్ సరైన న్యాయం చేయలేదని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు, సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారికే వెన్నుపోటు పొడిచిందన్నారు. బీజేపీపై కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం నిజంగా కృషి చేస్తోందని మోడీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. 

Similar News