నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్

Update: 2018-08-23 10:07 GMT

భారతదేశంలో ప్రపంచంలోనే  అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ఉంది,  1, 55,015 తపాలా కార్యాలయాలతో ఈ నెట్వర్క్ ఉంది. ఒక సింగిల్ పోస్ట్ ఆఫీస్ సగటున 7,175 మంది ప్రజలకి సేవ అందిస్తుంది. శ్రీనగర్లోని దాల్ సరస్సులో నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్ (ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్) ఆగస్టు 2011 లో ప్రారంభించబడింది. శ్రీ.కో.

Similar News