ఎన్ని రోజులు సీఎంగా ఉంటానో తెలియదు..!

Update: 2018-12-08 07:16 GMT

ప్రజలకంటే ముఖ్యంగా దేవుడి ఆశ్వీరాదం చాలా గొప్పదని నేను ఎన్నిరోజులు ముఖ్యమంత్రి పదవిలో ఉంటానో అనేని శృంగేరీ శారదాదేవి అనుగ్రహమని కర్ణాటక సిఎం కుమారస్వామి పెర్కోన్నారు. శృంగేరీ శారదా మఠంలో శత్రునాశనం, ఆరోగ్యాభివృద్ధి కోసం ప్రత్యంగిరా హోమాన్ని నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇదే విధంగా మాట్లాడం విశేషం. పదే పదే ముఖ్యమంత్రి కుర్చిపైనా, ఆరోగ్యంపైనా నిరుహ్సంగా ఉండటం కాగా సోంత పార్టీ జేడీఎస్‌తో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లోనూ తీవ్ర అసంతృప్తికి కారణమవుతుంది. ఇక కుమారస్వామి పదవి బాధ్యతలు చేపట్టి ఏడునెలల కాలంలోనే కుమారస్వామి సిఎం కూర్చి శాశ్వతం కాదని, అదో ముళ్ల సింహాసనం అని చాలా సార్లు వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. 

Similar News