కావేరి వివాదంపై సుప్రీం కోర్టు సీరియస్

Update: 2018-05-03 07:01 GMT

కావేరి వివాదం విషయంలో కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పుబట్టిన కోర్టు.. కావేరి జలాలను విడుదల చేయాలని కర్ణాటక సర్కార్ ను ఆదేశించింది. తమిళనాడుకు 4 టీఎంసీల నీటి విడుదల చేయాలని చెప్పింది. 

Similar News