పక్కా ప్లాన్తోనే అమిత్షాపై దాడి జరిగిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఇలాంటి చేష్టలతో టీడీపీ.. చరిత్రహీన పార్టీగా మిగిలిపోతుందన్నారు. అలిపిరి ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదంటే నమ్మలేమన్నారు.
పక్కా ప్లాన్తోనే అమిత్షాపై దాడి జరిగిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఇలాంటి చేష్టలతో టీడీపీ.. చరిత్రహీన పార్టీగా మిగిలిపోతుందన్నారు. అలిపిరి ఘటన వెనుక చంద్రబాబు హస్తం లేదంటే నమ్మలేమన్నారు.