ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ!

Update: 2018-11-22 10:24 GMT

ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరో మీకు తెలుసా! ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ  బాచంద్ర పాల్. బాచంద్ర పాల్ (జననం 24 మే 1954) ఒక భారతీయ పర్వతారోహకురాలుగా ప్రపంచ ప్రసిద్ది చెందిన మహిళా , 1984 లో ఎవరెస్ట్ పర్వతం యొక్క శిఖరాగ్రానికి చేరుకున్న మొట్టమొదటి మహిళగా పేరు గాంచింది. "ఎవరెస్ట్ – మై  జర్నీ టు ది టాప్" రచయిత కూడా ఈవిడ. ఈ పుస్తకాన్ని ఢిల్లీ నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినది. ఈ పుస్తకం  ఒక ఆత్మకథ. శ్రీ.కో.
 

Similar News