Maha Shivaratri 2026 Live Updates: నంద్యాల జిల్లా : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఉదయం 2:30 నుంచి స్వామి వారి దర్శనాలకు అనుమతిస్తున్న అధికారులు.

స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరినారు భక్తులు.

మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 10:30 నుండి పాగా అలంకరణ,స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం


భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు

Update: 2026-02-15 07:59 GMT

Linked news