నిమ్స్‌లో ఓపీ బంద్‌!

తెలంగాణ రాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ కబలిస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు మిన్నంటుతున్నాయి. దీంతో కోవిడ్ నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఇక మరో వైపు నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) ఓపీ, రోగుల అడ్మిషన్‌ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.


                                                         - పూర్తి వివరాలు

 



Update: 2020-06-07 07:45 GMT

Linked news