తీరం దాటిన ఉంఫాన్

ఉంఫాన్ పెను తుపాను సాయంత్రం 7 గంటల సమయంలో తీరం దాటింది.

మధ్యాహ్ట్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఈ తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగింది.

 బెంగాల్‌ - బంగ్లాదేశ్‌ మధ్య సుందర్బన్‌ సమీపంలో ఈ పెను తుపాను తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. 



Update: 2020-05-20 15:12 GMT

Linked news