విశాఖ గిరిజన ప్రాంతంలో బస్సులు నడపడానికి ప్రయత్నాలు

దాదాపుగా ఏభై రోజులుగా  కరోనా లాక్ డౌన్ కారణంగా మిగిలిన ప్రపంచంతో విశాఖపట్నం మన్యం ప్రాంతానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. 

- లాక్ డౌన్ నిబంధనలు సదలిస్తుండడంతొ ఏపీఎస్ ఆర్టీసీ ఇక్కడ బస్సులు తిప్పడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

- ఈమేరకు పాడేరు డిపో నుండి ఏజెన్సీలో బస్సు సర్వీసులు నడిపేందుకు రెడీ అవుతున్నారు.

- ఇప్పటికే 29 బస్సు సర్వీసులు ఆర్టీసీ అధికారులు సిద్దం చేశారు.

- బస్సులలో భౌతికదూరం పాటించేలా సీట్లలో ఏర్పాట్లు చేశారు. 



 


Update: 2020-05-18 05:51 GMT

Linked news