ఈరోజు నుంచి ఏపీలో గ్రామ సచివాలయాల వద్ద ఖరీఫ్ విత్తనాల పంపిణీ!

- ఏపీ గ్రామ సచివాలయాల వద్ద రైతులకు ఈరోజు నుంచి ఖరీఫ్ విత్తనాలు పంపిణీ చేయనున్నారు.

- ఇప్పటికే ఈమేరకు అన్ని ఏర్పాట్లనూ అధికారులు పూర్తి చేశారు.

- ఆయా గ్రామ సచివాలయాల వద్ద విత్తనాల ధరల పట్టికను ఏర్పాటు చేశారు.

- 8 లక్షల క్వింటాళ్ళకు పైగా విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.

-18 రకాల వరి వంగడాల విత్తనాలపై క్వింటాల్ కు 500 రూపాయల సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం.



 


Update: 2020-05-18 03:20 GMT

Linked news