తిరుమల లో శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు!
♦ కరోనా కారణంగా లాక్ డౌన్ పరిస్థితులలో ఆలయాలన్నీ మూసివేశారు.
♦ తిరుమల శ్రీవారి ఆలయం కూడా భక్తలకు దూరంగా ఉండిపోయింది.
♦ లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ప్రారంభం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
♦ ఈ నేపధ్యంలో ఆలయం క్యూలైన్ల లో భౌతికదూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
♦ అన్ని పరిస్థితులు చక్కబడి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాకా నిబంధనల ప్రకారం ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించే అవకాశం ఉంది.
Update: 2020-05-17 16:44 GMT