నిర్మల్ జిల్లాలోభాగ్యనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
♦జాతీయ రహదారిపై రెయిలింగ్ ను ఢీకొట్టి అదుపుతప్పిన లారీ
♦ లారీలో ప్రయాణిస్తున్న 70 మంది వలస కార్మికులు
♦ హైదరాబాద్ నుంచి ఘోరఖ్ పూర్ వెళ్ళుతున్న వలస కార్మికులు
♦ 20 మందికి స్పల్ప గాయాలు
♦ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
Update: 2020-05-17 05:49 GMT