ఏపీ డీజీపీ ఆఫీసులో లీగల్ ఓఎస్దీ గా హరికుమార్

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీసులో కొత్తగా లీగల్ ఓఎస్దీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) గా విశ్రాంత ఐపీఎస్ అధికారి పి.హరికుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం మే 1 నుంచి అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



 





Update: 2020-05-14 06:19 GMT

Linked news