కరోనాపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి: ఇవాళ ఉదయం 11.30 గంటలకు కరోనాపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సీఎస్‌, డీజీపీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం3.30 గంటలకు దిశ చట్టం, డెడికేషన్‌ సెంటర్లపై సీఎం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Update: 2020-05-14 05:03 GMT

Linked news