దిల్లీ నుంచి చేరుకున్న తొలి ప్రత్యేక రైలు

హైదరాబాద్: దిల్లీ నుంచి ఈరోజు తెల్లవారుజామున ప్రత్యేకరైలు హైదరాబాద్ చేరుకుంది. అందులో ప్రయాణించిన వారికి అధికారులు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేసి పంపించారు. వీరు 14 రోజుల పాటు ఇంటిలోనే స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. 



 


Update: 2020-05-14 01:12 GMT

Linked news