ఎయిర్ టెల్, జియో, వోడా, ఐడియా ముఖ్యమైన ప్లాన్లు..వాటి చార్జీలు ఎలా ఉన్నాయో చూడండి!

Update: 2019-12-05 08:18 GMT

మొబైల్ టారిఫ్ లు ఈ నెల నుంచి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా తక్కువ ధరలకే మొబైల్ సేవలను పొందుతున్న వినియోగదారులకు మొబైల్ టారిఫ్ రేట్లు షాక్ ఇచ్చాయని చెప్పాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఉన్న టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా తమ తమ కొత్త టారిఫ్ రేట్లను ప్రకటించాయి. ఇవి ఇప్పుడు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీల టారిఫ్ రేట్లు.. అవి అందిస్తున్న ముఖ్యమైన ప్లాన్ ల మధ్య వ్యత్యాసాలను ఇక్కడ మీకోసం.



 

Tags:    

Similar News