భగత్ సింగ్తో పాటు!

Update: 2019-02-07 07:50 GMT

భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఎందరో ఎన్నో త్యాగాలు చేసారు. ఆ పోరాటంలో భాగంగా భగత్ సింగ్తో పాటు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరు బాంబు విసిరారో మీకు తెలుసా? భగత్ సింగ్తో పాటు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు విసిరినా వారు బి.కే దత్ లేదా బటు కేశ్వర్ దత్. వీరు 1900 ల ప్రారంభంలో భారతీయ బెంగాలీ విప్లవకారుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. ఏప్రిల్ 8, 1929 న కేంద్ర ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భగత్ సింగ్తో కలిసి కొన్ని బాంబులను పేల్చారు. శ్రీ.కో.  

Similar News