రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఆ నలుగురు వీళ్లే..

Rajya Sabha: ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ అధికారికంగా ప్రకటించింది.

Update: 2022-05-17 11:29 GMT

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఆ నలుగురు వీళ్లే..

Rajya Sabha: ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ అధికారికంగా ప్రకటించింది. విజయసాయిరెడ్డి, ఆర్. కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు పేర్లను రాజ్యసభ అభ్యర్థులుగా మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Tags:    

Similar News