YS Sharmila: ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి

YS Sharmila: కానీ ఇప్పుడు ఆ ఉద్యమం మాట మర్చిపోయారు

Update: 2024-01-24 10:38 GMT

YS Sharmila: ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి

YS Sharmila: ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలూ బీజేపీకి ఊడిగం చేస్తున్నాయన్నారు.ప్రతిపక్షంలో ఉన్నపుడు జగనన్న స్పెషల్ స్టేటస్ మీద మూకమ్మడి రాజీనామ చేద్దాం అన్నారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యమం మాట మర్చిపోయారని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారం చేపడితే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ మీదే పెడతారని షర్మిల ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News