అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంటు రాష‌్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది- విజయసాయి రెడ్డి

* అందరూ స్వాగతిస్తున్నారు- విజయసాయి రెడ్డి * గనులు కేటాయిస్తే వైజాగ్ స్టీల్ లాభాల్లోకి వస్తుందని జగన్‌ లేఖ రాశారు- విజయసాయి రెడ్డి

Update: 2021-02-09 06:10 GMT

YCP MP VijayaSairedy (file image)

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ‌్యలు చేశారు. అవసరమైతే ప్లాంటును రాష‌్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ట్వీట్ చేశారు. ఓ వైపు ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతోన్న వేళ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్‌ ఆసక్తి రేపుతున్నాయి. ఇక ప్రైవేటీకరణపై సీఎం జగన్‌ చేసిన నిర్మాణాత్మక సూచనల్ని అందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు విజయసాయిరెడ్డి. 


Tags:    

Similar News