Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

*భవానీలతో రద్దీగా మారిన క్యూ లైన్లు *ఇవాళ, రేపు విఐపి ప్రోటోకాల్ దర్శనాలు రద్దు

Update: 2021-10-16 04:32 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ(ఫైల్ ఫోటో)

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయదశమి ముగిసినా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున్న తరలివస్తున్నారు. మరోవైపు భవానీ భక్తుల తాకిడి పెరగడంతో క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ, రేపు ఇంద్రకీలాద్రిపై విఐపి, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. భవానీ భక్తులు, సాధారణ భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎటువంటి వాహనాలను అనమతి ఇవ్వడం లేదు. 

Tags:    

Similar News