ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కోడెల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్ర్భంతి
నవ్వాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ కోడెల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన కుంటుబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాదరావు మృతి విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. #AndhraPradesh
— VicePresidentOfIndia (@VPSecretariat) September 16, 2019