ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కోడెల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్ర్భంతి

Update: 2019-09-16 10:04 GMT

నవ్వాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ కోడెల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.‎ ఆయన కుంటుబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.   


Tags:    

Similar News